Type Here to Get Search Results !

వేంకటేశ్వర కాలేజీలో ఆర్మీ రిక్రూట్​మెంట్​ ర్యాలీ

0

అగ్ని వీర్ స్కీమ్ లో భాగంగా ఈ నెల 15 నుంచి 31వరకు తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వర కాలేజీలో ఆర్మీ రిక్రూట్​మెంట్​ ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీలో పాల్గొనే అభ్యర్థులకు ఫిట్ నెస్, మెడికల్, రన్నింగ్ టెస్ట్ నిర్వహించేందుకు ఆఫీసర్లు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 60 వేల మంది యువత పాల్గొంటారని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. రోజుకు 5 వేల మంది అభ్యర్థులకు టెస్టులు నిర్వహించనున్నారు. అగ్ని వీర్ జనరల్ డ్యూటీ, అగ్ని వీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్, స్టోర్ కీపర్, టెక్నికల్, అగ్ని వీర్ ట్రేడ్స్ మెన్, టెన్త్ పాస్, ఎనిమిది పాస్ కేటగిరీ లో నియామకాలు చేపట్టనున్నారు. 



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Below Post Ad