Type Here to Get Search Results !

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2019 - హైలెట్స్ - AP Budget 2019 Highlights in Telugu

0
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 2019 వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 05 ఫిబ్రవరి 2019 మంగళవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. మరో రెండు నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ బడ్జెట్ లో అన్ని వర్గాల వారికి ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఆ బడ్జెట్ వివరాలు , శాఖల వారీగా కేటాయింపుల వివరాలు ... 

వ్యవసాయానికి రూ. 12, 732 కోట్లు.

బీసీ వెల్ఫేర్‌ రూ.8,242.

అటవీపర్యావరణానికి రూ. 491 కోట్లు.

ఉన్నత విద్య- 3,171 కోట్లు.

ఇంధన మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌ రూ.5,473.

సెకండరీ ఎడ్యుకేషన్‌ రూ. 22,783 కోట్లు

పౌరసరఫరాలు- రూ. 3,763 కోట్లు.

ఆర్థికశాఖకు  రూ. 51, 841 కోట్లు.

సాధారణపరిపాలన శాఖకు- రూ.1,117 కోట్లు

వైద్యారోగ్యశాఖకు రూ. 10,032 కోట్లు.

హోంశాఖకు రూ.6,397 కోట్లు.

గృహనిర్మాణశాఖకు రూ.4079 కోట్లు

జలవనరులశాఖకు- రూ. 16,852 కోట్లు

పరిశ్రమలశాఖకు 4,114 కోట్లు

ఐటీకి 1006 కోట్లు.

కార్మిక ఉపాధి కల్పనకు 1225 కోట్లు.

న్యాయశాఖకు రూ. 918 కోట్లు.

అసెంబ్లీకి రూ. 149 కోట్లు

మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌కు 7979 కోట్లు.

మైనార్టీ వెల్ఫేర్‌కు రూ. 1308 కోట్లు.

ప్లానింగ్‌కు రూ. 1403 కోట్లు.

పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌ రూ. 35,182 కోట్లు

రెవెన్యూశాఖకు రూ. 5546 కోట్లు

రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ రూ. 172 కోట్లు

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ రూ. 458 కోట్లు.

సోషల్‌ వెల్ఫేర్‌కు రూ. 6861 కోట్లు.

రోడ్లు భవనాలశాఖకు రూ. 5382 కోట్లు.

మహిళాశిశు సంక్షేమశాఖకు రూ. 3408 కోట్లు

యువజన క్రీడలు రూ. 1982 కోట్లు

పలు కొత్త పథకాలకు నిధులు మంజూరు.

రైతులకు అన్నదాత సుఖీభవ అనే పథకం ప్రకటించిన యనమల.

అన్నదాత సుఖీభవకు రూ. 5 వేల కోట్లు కేటాయింపు.

చిన్నమధ్యతరహా పరిశ్రమలకు రూ. 400 కోట్లు.

డ్రైవర్‌ సాధికార సంస్థకు రూ. 150 కోట్లు.

క్షత్రియ కార్పొరేషన్‌కు రూ. 50 కోట్లు.

ధరల స్థిరీకరణ నిధికి రూ. 1000 కోట్లు.

యాంత్రీకరణకు రూ. 300 కోట్లు.

మత్స్యశాఖ అభివృద్ధికి రూ. 100 కోట్లు.

రాష్ట్రంలో మొత్తం సంక్షేమ పథకాలకు 65,486 కోట్లను ఖర్చు చేయనున్న ప్రభుత్వం.

ఎస్సీ సబ్‌ప్లాన్‌ కింద రూ. 14,367 కోట్లు.

ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద రూ. 5,385 కోట్లు.

బీసీ సబ్‌ప్లాన్‌ కింద రూ. 16,226 కోట్లు.

మైనార్టీ సబ్‌ప్లాన్‌ కింద రూ. 1,304 కోట్లు.

పసుపు- కుంకుమ కింద రూ. 4 వేల కోట్లు.

బీసీల కార్పొరేషన్‌కు రూ. 3 వేల కోట్లు.

ముఖ్యమంత్రి యువనేస్తానికి రూ. 1200 కోట్లు.

డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు రూ. 1100 కోట్లు.

చంద్రన్న బీమాకు రూ. 354 కోట్లు.

అన్నా క్యాంటీన్లకు రూ. 300 కోట్లు.

చేనేతలకు రూ. 225 కోట్లు.

9,10 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి రూ. 156 కోట్లు.

చంద్రన్న పెళ్లి కానుక కింద బీసీలకు రూ. 175 కోట్లు.

చంద్రన్న పెళ్లి కానుక కింద ఎస్సీలకు రూ. 128 కోట్లు

మైనార్టీలకు దుల్హన్‌ పథకం కింద రూ. 100 కోట్లు.

ఎన్టీఆర్‌ విదేశీ విద్యకు రూ. 100 కోట్లు.

పెన్షన్‌ కింద వృద్ధాప్య, వింతంతువులకు రూ. 10,401 కోట్లు.

పెన్షన్ల కింద విభిన్న ప్రతిభావంతులకు రూ. 2,133 కోట్లు.

ఎన్‌ఆర్‌ఈజీఎస్‌కు రూ. 1000 కోట్లు.

రాజధానిలో ల్యాండ్‌ పూలింగ్‌కు రూ. 226 కోట్లు.

రాష్ట్రంలో రైల్వేలైన్‌కు రూ. 180 కోట్లు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Below Post Ad